Ayurveda for Kidney Stone: ఆయుర్వేదంతో కిడ్నీ స్టోన్స్‌కి శాశ్వ‌త ప‌రిష్కారం


Ayurveda for Kidney Stone: రాత్రి కొండు గంటలైంది. కొద్దిగా పొత్తికడుపులో ఎడమ వైపు నొప్పి ప్రారంభయ్యింది. అది నిమిష నిమిషానికి ఎక్కవుతూ ప్రక్కకి, వీపు ఎడం వైపున కూడా నొప్పి పెరుగుతోంది. అబ్బాయి నొప్పితో అరుస్తున్నాడు. డాక్టర్ గారు చూసి ఇది కిడ్నీ వున్న ప్రాంతం. హుశా రాళ్లు ఉండచ్చన్నారు. ర్వాత రీక్షలో అదే నిర్థారయ్యింది. అయితే కిడ్నీలో రాళ్ళని అశ్మరి అంటుంది ఆయుర్వేదం (Ayurveda).
image show Ayurveda for Kidney Stone

కిడ్నీలలోనే కాక గాల్ బ్లేడర్లోనూ కూడా రాళ్లు యారు కావచ్చు. సంస్కృతలో అశ్మరి అంటే రాయి. పాషాణంలా చిన్న గుళికలా ఉంటుంది. నుక దీన్ని అశ్మరి అంటారు. పూర్వపు రోజులలో కూడా అశ్మరీ ఉన్నా, నేటి కాలంలో ఆహారంలో, నీటిలో ఉండే కాలుష్యాల ల్ల నం అసలు అంతర్ రీర శుద్ధి చేసుకోకపోవడం ల్ల దేశంలోనే కాదు ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో ఇది సాధారణంగా స్తుంది.

ముప్పై సంవత్సరాల రువాత ప్రతీ 37 వ్యక్తికి ఇది రావచ్చునని సూచింబడింది. సాధారణంగా ఆహారంలో ఉండేటువంటి నిజాలని జీర్ణం రువాత ఎక్కడా ఉండిపోకుండా మూత్రం ద్వారా కు పంపుతుంది రీరం. దానివల్ల ఖనిజాలు ఒకదాని కొకటి అంటుకొని ట్టి కుండా ఉంటాయి.

Ayurveda for Kidney Stone: కిడ్నీలో రాళ్లు ఎలా యారవుతాయి?

ఒక్కొక్కప్పుడు లో నీటి రిమాణం గ్గినప్పుడు నిజాలు ట్టిపడి చిన్న చిన్న కులుగా యారవుతాయి. అవి ఇసుకరేణువులుగానో, చిన్న చిన్న గుల రేణువులుగానో, ఆవగింజలుగానో యారవుతాయి. ఇవి అప్పుడు వెళ్లకుండా ఉన్న నిజాల్ని ట్టి ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఆడవారి న్నా మగవారిలో అధికంగా ఏర్పతాయి.  వ్యాధి సాధారణంగా స్త్రీ పురుషులలో,  ధ్య సు వారిలో స్తుంది.

కిడ్నీలో రాళ్లు (Kidney Stone) చాలా ట్టిగా ఉంటాయి. ఇది కిడ్నీ అంచులలో కాని, మూత్రాశయంలో కాని, మూత్ర వాహికలో కాని ఉండిపోతాయి. దాని చుట్టూ రక్తం చేరి పొత్తి డుపు పైన‌, కుడి ఎడ ఎటువైపు అయినా, జ్జలోకి, వీపులోనూ నొప్పి స్తుంది. రోజుల్లో నొప్పి సాధారమైనా, ఠాత్తుగా ఆరంభమై ఎంత విపరీతమైనదిగా ఉంటుం దంటే ప్ర నొప్పులు న్నా తీవ్రంగా ఉంటుంది.

కిడ్నీలు డుపులో వెనుక భాగంలో ఉంటాయి. ఇవి రీరంలోని వ్యర్థ దార్థాలని పోసి మూత్రయం, మూత్రవాహిక ద్వారా కు పంపుతాయి. దేశంలో అన్నిచోట్లా వ్యాధి ప్రలివున్నప్పటికీ రాజస్థాన్‌, సౌరాష్ట్రాలలో Stone Belts అంటారు.

మూత్రం ట్టిపడి ప్పుడు మూత్రం ద్వారా ట్టిపడిన రేణువులు వెళ్లలేనప్పుడు అవి లోప ఉండి నొప్పిని లుగజేస్తాయి. కాల్షియం, అమోనియం ఫాస్పేటు, యూరిక్ ఆసిడ్ వంటివి నిజాలు. ఇది ఒత్తిడి ల్ల‌, చుట్టూ వాయటం ల్ల బాధ తీవ్ర ఉంటుంది. కాల్షియం స్టోన్స్ అనీ, ఆక్సలేట్ స్టోన్స్ అనీ, ఫాస్పేట్ స్టోన్స్ అనిరకాలుగా ఉంటాయి.

కిడ్నీ యొక్కవ్యాధి క్షణాలు

నులిపెడుతున్నట్టు, నొక్కుతున్నట్టుగా డుపులో మొదలై వెనుకవైపుకి పెరుగుతుంది. నొప్పి తీవ్రంగా జ్జ నుండి ఎక్కువ అవుతుంది.వాంతి, వికారం వంటి వాటితో బాధతారు. మూత్రంలో క్తపుచారిక ఉండచ్చు. క్తంతో పాటు చీము కూడా మూత్రంతో స్తుంది. మూత్రం కొద్దికొద్దిగా స్తూ ఉంటుంది.

వ్యాధి రావడానికి కారణాలు

రీరంలో తెలియని లోపాలు, ద్ర దార్థాలు క్కువగా తీసుకోవడం, ఆహారం రిగా లేకపోవడం, పుల్లటి దార్థాలు ఎక్కువుగా తినడం, విటమిన్ డి ఎక్కువుగా వాడటం కారణాలు అని వైద్యులు చెబుతున్నారు. ఋతువు మారినప్పుడు విరేచనాదులచే రీరాన్ని శుభ్రచుకోక పోవడం, ఆహారంలో లోపాలు, ఎక్కువ నీరు త్రాగపోవడం వంటివి కూడా కొన్ని ముఖ్య కారణాలు అని ఆయుర్వేదం అంటుంది

ఒక్కోసారి కి కిడ్నీలో రాళ్లు ఏర్పడితే  ఆపరేషన్ చేసి వాటిని విచ్ఛిన్నం చేసినా చాలా కాలం దాకా ఏర్పడే స్వభావం రీరంలో ఉంటుంది. నుక నం జాగ్రత్తగా ఉండాలి. సాధారణంగా రాళ్లు చిన్నవిగా ఉంటాయి. 4 ఎంఎం కానీ, అంతకంటే ఎక్కువ సైజులో గాని ఉంటాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు (Ayurveda for Kidney Stone)

కిడ్నీలో రాళ్లు ఉన్నాయని తెలిసిన ర్వాత పాలకూర‌, క్యాబేజీ, క్యాలీఫ్లరు, మేటో, ములక్కాయ‌, కాల్షియం ఎక్కువగా ఉండే పానీయాలు నీసం ఆరు నెలలు మానేయాలి. పాలు ఎక్కువగా త్రాగకూడదు. ఎక్కువ నీళ్ళు, ళ్ల సాలు త్రాగడం మంచిది. ద్రాక్షసం మంచిది. ఊరగాయలు, ఎక్కువ ఉప్పు, పులుపు దార్థాలు తినకూడదు. ఎక్కువ ద్యం త్రాగకూడదు

కొబ్బరి నీళ్లు వీళ్లకి చాలా మంచిది. బార్లీనీళ్లు కూడా స్థితిలో చాలా ఉపయోగరం. పుచ్చకాయ‌, నీరుల్లి సం చాలా మంచిది. పెసట్టు, రాగిచెంబులో నీసం మూడుగంటలు నిల ఉంచిన నీళ్లు కిడ్నీలో రాళ్లు రాకుండా కాపాడతాయి

గోక్షూరాది చూర్ణం వారుణపాషాణబేది, భూమ్యామకి, తులసి, అజా మోదా వంటి వంటి మూలికలతో చేసిన ఔషధాలు కిడ్నీలో రాళ్లకి శాశ్వ రిష్కారాన్నిస్తాయి. ముఖ్యంగా చాక్లెట్లు, పిజ్జాలాంటి దార్థాలు పిల్లకి పెట్టకూడదు. వాళ్లకి కూడా వ్యాధి రాకూడని లేదు. రావచ్చు కూడా. నారింజసం, కాల్షియం రాళ్ళని ఏర్పకుండా కాపాడుతుంది

ఆయుర్వేద చిట్కాలు

ఉదయం కాలంలో సూర్యశ్మి ఎక్కువ క్తివంతమైనది. అందుకే బాలభానుని లేత గులాబీరంగు కిరణాలలో తిరడం కానీ, కూర్చోవడం కాని ఆయుష్కరం. ప్రాతఃకాలంలో న్నీటి స్నానం హితరం. మీద (Ayurveda for Kidney Stone) ఎప్పుడూ న్నీటిస్నానం చేయకూడదు. జీవదిలో ప్ప‌. రాత్రి ఆహారం బలానిస్తుంది. ఆకలి లేకపోతే ధ్యాహ్నం కొంచెం గ్గించైనా రాత్రి ఆహారం తినండి, మానకండి.

0 comments:

Post a Comment