Ayurveda for Obesity : స్థూల‌కాయం త‌గ్గించుకోవ‌డానికి ఆయుర్వేద సూచ‌న‌లు


 image show Ayurveda for Obesity

Ayurveda for Obesity ప్రపంచంలో అన్ని దేశాల్లో 69 శాతం ప్రలు లావుగా వుండి, దాని ల్ల చ్చే ఉపద్రవాలతో బాధడుతున్నారు. అధిక కొవ్వు రీరంలో పేరుకుపోవడం స్థౌల్యము అం టారు. దీనినే ఒబెసిటీ (Obesityఅని కూడా అంటారు

లావుగా వుండటం చూడ్డానికి బాగుండ పోవడం మాత్రమే కాదు. దీర్ఘకాలంలో ప్రమాదమైంది కూడా. ఎందుకంటే గుండె మామూలుకన్న ఎక్కువ ఒత్తడితో నిచేయాలి. రి పెరుగుతున్న ఎక్కువ కొవ్వుకి కూడా క్తాన్ని పంపాలి దా!. దీని ల్ల గుండె సామర్థ్యం తొందగా మార్పు చెందుతుంది.

అంతే కాదు, మీరు స్థూలకాయులయితే న్యూమోనియా (Pneumonia) వంటి శ్వాస కోశ వ్యాధులు, యాబెటీస్‌, క్తనాళాలు కుంచించుకు పోవడం, గుండె బ్బులు, మోకాళ్ల నొప్పులు, బ్లడ్ ప్రెషర్‌, డుం నొప్పి, ఆయాసం వంటి వ్యాధులకు (Ayurveda for Obesity) కారవుతుంది

వ్యాధి గ్గడంలో కూడా మీకు బాగా ఒళ్లు ఉంటే ఆలస్యవుతుంది. ఒళ్లు అధికంగా ఉన్న వాళ్లకి శారీర‌, మానసిక అశాంతితో బాటు నిత్యజీవనం ద్ధకంగానూ, తొందగా అల చెందేటట్టు వుంటుంది. సంసారసుఖం కూడా తృప్తిగా వుండదు.

Ayurveda for Obesity : లావు పెరటానికి కారణాలు

చిన్ననంలో అతి ప్రేమతో ఎక్కువగా తింటిపెట్టడం, దానివల్ల ఎదుగుతున్న కొలదీ ఎక్కువగా తినడం అలవాటవుతుంది. దానివల్ల లావుగా వున్న పిల్లలు, రువు (weight) మించి పెరుగుతున్న బాలురు, బాలికలు, పొట్ట‌, పిరుదులు, ఛాతీ ఇవి పెరుగుతున్న ధ్యస్సులు ఉంటారు. ల్లి తండ్రులు ప్రేమతోనైనా తెలిసికానీ, తెలియ గాని పిల్లకి అధికంగా తిండి పెడుతుంటే వాళ్ల జీవ ప్రమాణాన్ని గ్గిస్తున్నారన్నమాట‌.

లావుగా  వుండన్నది ధ్య స్సులో స్తుంది. కాని అసలు స్థితికి కారణం వాళ్ల బాల్యం లోనే ప్రారంభమౌతుందని రిశోదలు తెలుపుతున్నాయి. ఫాస్టుఫుడ్ తినే వాళ్లలో ఒళ్లు పెరడానికి ఆస్కారముంది. ధ్యతి న్న పైన ఉన్న ర్గంలోనూ, ఉన్న మాజంలోనూ ఉన్న వ్యక్తులకి స్థితి సాధారణం.

బీదవాళ్ళల్లో కూడా కార్పొహైడ్రేట్స్ ఎక్కువగా తింటే ఒళ్లు రావచ్చు. మానసిక వైరుఢ్యాలు కూడా స్థౌల్యానికి కారవుతుంది. ఒంటరిగా జీవించే వాళ్లు, నిరాశలో జీవించే వాళ్లు తెలియకుండానే ఏదో ఒకటి తింటారని, అది తెలియకుండా ఒళ్లు పెరటానికి కారవుతుందని రిశోదలు తెలుపుతున్నవి.

నిచేసే వృత్తిని ట్టి కూడా ఉంటుంది. సాధారణంగా వంట చేసేవాళ్లు, తిని కూర్చునే వృత్తి ఉన్నవాళ్లలో రువు పెరడం సామాన్యమైనది. డ్యాన్సు చేసి మానేసినవాళ్లు, మంచి ఆటలాడి మానేసిన ఎథ్లెటిక్స్ వంటివారు రువాత కాలంలో రువు పెరచ్చు.

ప్రవం ర్వాత‌, సిజరిన్ ఆపరేషన్ ర్వాత‌, హిష్టు ఆగిపోయిన ర్వాత స్త్రీలలో అధికంగా రువు పెరిగి లావుతారు. అలాగే హైపో థైరాయిజమ్‌, హై సిట్యూటరిజమ్ వంటి వ్యాధులు కూడా స్థూలకాయానికి కారవుతాయి.

తీసుకున్న ఆహారం, రీరం ఒంటట్టించుకున్న ఆహారం (food) లో వ్యత్యాసం స్థౌల్యానికి కారవుతుంది. సుమారు ఐదు అడుగుల ఎనిమిది అంగుళాలు ఎత్తున్న వ్యక్తికి 68 కేజీలు రువు వుండటం స్థితి. స్థౌల్యం అంటే లావు

స్వభావం ల్ల‌, తిన్న వెంటనే డుకోవడం ల్ల‌, రీరానికి గ్గ వ్యాయామం లేకపోవడం ల్ల‌, ఇష్టం చ్చినట్టు తినడం ల్ల స్త్రీలలో ప్రవానంతరం ఒళ్లు స్తుందనంటుంది ఆయుర్వేదం (Ayurveda for Obesity).

మీర వారానికి ఒక్కసారైనా పొట్ట‌. పిరుదులు పెరుగుతున్నదేమో నించండి. స్త్రీలు ముప్పై దాటాక వారానికి ఒక్కసారైనా ఛాతీ, పొట్ట‌, తొడలు, సీటు రువుగా, ఎత్తుగా వుంటున్నాయేమో చూసుకోండి. మోకాళ్లలో రువు, నొప్పి వుంటే రువు పెరకుండా జాగ్రత్తడండి. గుండెజబ్బు కానీ, బ్లడ్ ప్రెషర్ కాని వుంటే రువు పెరకుండా జాగ్రత్తడండి. గుండె బ్బు కాని, బ్లడ్ ప్రెషర్ కాని వుంటే అసలు ఒళ్లు పెరకూడదు

ల్లటి ప్రదేశాలలో వుండేవాళ్లు అధిక రువు పెరటానికి ఆస్కారం ఎక్కువుగా ఉంది. ఉదాహారకు ఎస్కిమోలు (Eskimos) చాలా లావుగా ఉంటారు. అందరూ మాంసకృత్తులు అంటే ప్రోటీన్స్ ఫ్యాట్సు తింటే ఒళ్లు స్తుందనుకుంటారు.

అసలు దొంగ పిండిపదార్థాలే తీపి దార్థాలు, పిండి దార్థాలు జీర్ణం రువాత రీరంలో నిల్వవుండి, కొవ్వుగా మారతాయి. అదే ఒళ్లు పెరడానికి హేతువు. అందుకే అన్నం ఎక్కువ తింటే ఒళ్లు వునిపిస్తుంది కొంతమందిలో.

అన్నం తింటే ఒళ్లు పెరుగుతుందని, ఉపవాసం చేస్తే ఒళ్లు గ్గుతుందో లేదో కాని నీరసం స్తుంది. అనేక వ్యాధులది కారవుతుంది. ఆహారం తిన్న మూడున్న గంటలోపు ళ్లా ఆహారం తీసుకొనకండి. డుపులో గం మాత్రం అన్నం తిని, మిగతా గం జ్జిగ‌, నీళ్ళు, ళ్ల సాలతో నింపండి

ప్రతి రోజూ దేశవాళీ వ్యాయామం చేయండి. అన్నం తిన్నాక నీసం యాభై అడుగులు డిచి ర్వాత డుకోండి. రాత్రి డుకునేముందు నాలుగు గంటలు నిలువ వుంచిన రాగిచెంబులో నీళ్లు తాగడం హితరం.

Ayurveda for Obesity : లావు గ్గేందుకు తీసుకోవాల్సిన సూచలు

1.ఉదయం డుపున 1/4 గ్లాసు గోరు వెచ్చని నీళ్ళలో రెండు చెమ్చాల తేనె లుపుకొని తాగు తుంటే లావు గ్గుతారు. తిప్పతీగ‌, త్రిఫములు వాటి బెరడు షాయాన్ని, తేనె లుపుకుని డుపున తాగితే లావు గ్గుతారు

2.పావు గ్లాసు వేడినీళ్లలో ఒక చెమ్చా నిమ్మసం, ఒక చెమ్చా తేనె లుపుకుని తాగితే ఒళ్లు గ్గు తుంది. నిత్యం ఒక గ్లాసు ఆవుపాలల్లో పంచదార లేకుండా తాగితే నాజూకు అవుతారు. ప్రతిరోజూ ఉదయంగాని, సాయంత్రం గాని ఇరువై నుండి ముప్పై నిమిషాలు డుస్తుంటే అధిక రువు క్ర ద్ధవుతుంది.

3.లావుగా ఉన్నవారు టినిద్రపోకూడదు. రాత్రి తిన్న వెంటనే డుకోకూడదు. నెయ్యి, తీపి దార్థాలు, మాంసాదులు తినకుండా వుంటే మంచిది. అన్నంలో మొదటి ముద్దలో శొంఠిపొడి వేసుకొని తినడం హితరం. క్కాయ చూర్ణంఉసిరిక చూర్ణం, పిప్పలీ చూర్ణం భాగాలుగా తీసుకొని రోజుకి ఒక చెమ్చామందు వేడినీళ్లతో తీసుకుంటే ఒళ్లు గ్గుతుంది

4.పెరుగు, మీగ ఒళ్లు పెంచుతాయివెన్న తీసిన జ్జిగ ఒళ్లుని పెరనివ్వదు. కైసోరగుగ్గులు ఉదయం, సాయంత్రం అన్నానికి ముందు వేసుకొనండి. మంచి లితాన్నిస్తుంది. ఉద్వర్త నే ప్రత్యేక చికిత్స బాగా లావుగా ఉన్న వాళ్లు చేయించుకుంటే అధిక రువు (Ayurveda for Obesityగ్గుతుంది

0 comments:

Post a Comment